31 జులై 2018 ఉదయం, రంగారెడ్డి జిల్లా, గౌలిదొడ్డి సమీపంలోని కేశవనగర్ వడ్డెర బస్తీ లో అమానుషంగా ఇళ్ల కూల్చివేత చేపట్టిన ప్రభుత్వ చర్యకు నిరసనాగ, లింగంపల్లి డిప్యూటి కలెక్టర్ కార్యాలయం దగ్గర BJP ఆధ్వర్యం లో ధర్నా జరిగింది. ఉదయం నాలుగు గంటలకు ఈ చర్య కు పాల్పడిన అధికారులు మరియు పాలనా యంత్రాగానికి వడ్డెరలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తోంది! అదే వేదికలో, మన వడ్డెరలకు ST రిజర్వేషన్ ఆవశ్యకత వివరించాను. ST లాంటి రిజర్వేషన్ ఉండి ఉంటే, మన మహిళలలను ఇలా కొట్టేవారా? ఆరోగ్య కారణాల వల్ల ఎక్కువ సేపు కేషవ్నగర్ లో నిలబడ లేకపోయాను. క్షమించాలి. మీ సోదరి జెరిపేటి చంద్రకళ 7893682052